Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణ తదియ: ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలట..

Webdunia
శనివారం, 30 జులై 2022 (22:57 IST)
శ్రావణ తదియ రోజున మహిళలు ఐదుగురు ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి.  ముత్తైదువులకు వాయనం ఇచ్చేవారు గోరింటాకు పెట్టుకొనవలెను. 
 
బియ్యపు పిండితో చేసిన ఉండ్రాళ్ళను చేసి వాటిని వండి గౌరీ దేవికి, మరో ఐదు ఉండ్రాళ్ళను ఐదుగురు ముతైదువులకు వాయనమివ్వాలి. ఇలా చేస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. 
 
సమస్త శుభాలు చేకూరుతాయి. ఆ రోజున అమ్మవారికి బియ్యపు పిండిలో బెల్లము కలిపి, పచ్చి చలిమిడి చేసి, ఐదు ఉండ్రాలను చేసి నైవేద్యం పెట్టాలి.
  
అలాగే వంటల్లో నైవేద్యంగా సమర్పించే వంటకాల్లో గోంగూర, నువ్వుల పొడి చేర్చుకోవాలి. ఇలా చేస్తే శ్రావణ మాసాల్లో వర్షాల కారణంగా వచ్చే జలుబు, దగ్గు మొదలగునవి దరిచేరవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Laughing Buddha: లాఫింగ్ బుద్ధుడి బొమ్మను ఇంట్లో ఏ దిశలో వుంచాలి?

అక్షయ తృతీయ రోజున 12 రాశుల వారు ఏం కొనాలి? ఏవి దానం చేయాలి?

తర్వాతి కథనం
Show comments