Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో భారీ శ్రీవారి ఆలయం.. కశ్యప శిల్పాశాస్త్రంలోని?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (13:00 IST)
అమరావతిలో భారీ శ్రీవారి ఆలయానికి నేడు అంకురార్పణ జరగనుంది. దీని కోసం ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి 25 ఎకరాల భూమిని కేటాయించడం కూడా జరిగింది. జనవరి 31న చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి ఫిబ్రవరి 10న భూమిపూజ జరగనుంది.
 
ఆలయాన్ని తిరుమల ఆలయ శోభను ప్రతిబింబించేలా రెండు ప్రాకారాలతో, లోపలి భాగం అంతా శ్రీవారి ఆలయ తరహాలోనే పూర్తిగా రాతితోనే నిర్మించాలని తితిదే సంకల్పించింది. ఈ ఆలయ నిర్మాణాన్ని వచ్చే మార్చి నాటికి నాలుగు దశల్లో పూర్తి చేయాలని, దీన్ని 150 కోట్ల రూపాయలతో నిర్మించాలని పాలకమండలి తీర్మానించింది.
 
ఈ ఆలయాన్ని చోళులు చాళక్యుల కాలం నాటి వాస్తు శైలిలో నిర్మించాలని, ఇందుకోసం కాంచీపురం, తంజావూరు, బాదామీ, హంపీ ఆలయాల నిర్మాణ శైలులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కశ్యప శిల్పాశాస్త్రంలోని విమానార్చన కల్పంలో పేర్కొన్న విధంగా ఆగమబద్ధంగా నిర్మిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

లేటెస్ట్

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

తర్వాతి కథనం
Show comments