నేను సుఖంగా వున్నాను అనుకోవద్దు, ఎందుకంటే వెంటనే దుఃఖం కూడా వస్తుంది...

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (21:31 IST)
ప్రతి సుఖం తరువాత దుఃఖం వస్తుంది. వాటి మధ్య అంతరం ఎక్కువ లేదంటే తక్కువ ఉండవచ్చు. వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఃఖాలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి.
 
సత్యాన్ని త్రికరణశుద్దిగా నమ్మితే విజయం తధ్యం. నెమ్మదిగానైనా సరే, మనం జయించి తీరుతాం.
 
కార్యశక్తి కంటే, కష్టాల్ని భరించే శక్తి గణించలేనంత గొప్పది. ద్వేషానికి ఉన్న శక్తి కంటే ప్రేమకు ఉన్న శక్తి అనంత రెట్లు ప్రభావశీలమైనది.
 
నిజమైన చిత్తశుద్ధితో ఏ పనిలోనైనా నిమగ్నమైతే, మీరు విజయం సాధించడం తధ్యం. 
 
సర్వశక్తులనూ సంపూర్ణంగా ధారబోసి పని చేసేవారు విజయాన్ని సాధించడమే గాక అందులో లీనమైపోయి పరమ సత్యాన్నే సాక్షాత్కరించుకుంటారు. 
 
మనస్పూర్తిగా ఓ పనిని చేసే వారందరికి సహాయం భగవంతుడి నుండి లభిస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలను డబ్బుతో కొనేశారు.. గెలిచేది మేమే: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

డీజే సిస్టమ్ నుంచి భారీ శబ్ధం-140 కోళ్లు చనిపోయాయి.. ఎక్కడ?

తమిళనాడులో డీఎంకే - బెంగాల్‌లో కమల వికాసం: టుడేస్ చాణక్య

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు

ఏఐ - ఐటీపై మంత్రులు పరిజ్ఞానం పెంచుకోవాలి : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

26-04-2026 ఆదివారం ఫలితాలు - కష్టించినా ఫలితం ఉండదు...

26-04-2026 నుంచి 02-05-2026 వరకు ఫలితాలు - అహంకారం ప్రదర్శించవద్దు

ఆదివారం ఆదిత్యుడిని పూజిస్తే...?

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం.. నివేదిక సిద్ధం..జూన్ 30న సమర్పణ

25-04-2026 శనివారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చుచేయండి

తర్వాతి కథనం
Show comments