Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి వేడుకల్లో అపశృతి

కార్తీక పౌర్ణమి వేడుకల్లో అపశృతి దొర్లింది. గంగా నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన బీహ

Webdunia
శనివారం, 4 నవంబరు 2017 (11:21 IST)
కార్తీక పౌర్ణమి వేడుకల్లో అపశృతి దొర్లింది. గంగా నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన బీహార్‌లోని బెగుసరాయ్‌లోని సిమారియా ఘాట్ వద్ద జరిగింది. 
 
తొక్కిసలాటలో 10 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు.. ఆలయాలకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి.. శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. 
 
అలాగే, తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఇరు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకల్లో వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైలం, వేములవాడ ఆలయాలకు భక్తులు బారులు తీరారు. నదీ పరివాహక ప్రాంతాలు భక్తులతో సందడిగా మారిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ఉచిత వివాహాలు.. ప్రేమ, రెండో పెళ్లిళ్లు చేయబడవు.. నియమాలు ఏంటి?

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

తర్వాతి కథనం
Show comments