Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి లేనట్టే : తితిదే

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (17:56 IST)
కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయం వాయిదా వేసినట్లు తితిదే ఆలయ అధికారులు తెలిపారు. 
 
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. పరిస్థితులు సాధారణస్థితికి రాగానే ఆర్జిత సేవలకు గృహస్తులను అనుమతించే విషయాన్ని ముందుగానే తెలియజేస్తామని వెల్లడించింది.
 
కాగా, తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు పలు మార్గదర్శకాలు, సూచనుల చేసిన విషయం తెల్సిందే. ఆ ప్రకారంగా శ్రీవారి దర్శన టిక్కెట్ చేయించుకున్న భక్తులను ముందుగానే కొండపైకి అనుమతించడం కూడా లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. కీలక పరిణామం.. ఏంటది?

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

తర్వాతి కథనం
Show comments