ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో మే 3 నుంచి బ్రహ్మోత్సవాలు

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (11:28 IST)
దేశ రాజధాని నగరంలో వెలసిన శ్రీవారి ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మే 3 నుంచి 13 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మే 3న అంకురార్పణతో ప్రారంభమై, మే 13న పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని టీటీడీ ప్రకటించింది. 
 
మే 8న స్వామి వారి కళ్యాణంతో పాటు ఆర్జిత సేవ, గరుడవాహన సేవ జరుపుతామని.. బ్రహ్మోత్సవాల కోసం సకల ఏర్పాట్లు చేసినట్లు తితిదే వెల్లడించింది. 
 
బ్రహ్మోత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో వాహనసేవ ఉంటుందని,  బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు భక్తులకు తీర్థ ప్రసాదాలు, భోజనం ఏర్పాటు చేశామని, ఆలయంలో లడ్డు కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి ఛైర్‌పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీడియాతో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

32 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడంలేదని రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

కడుపు నొప్పితో మహిళ స్కానింగుకి వస్తే ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధింపులు (video)

Gujarat: భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి.. విడాకుల వరకు వెళ్లింది..

ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు పేలుడు : మరో వైద్యుడు అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

Black Cat in Dreams: కలలో నల్లపిల్లి కనిపిస్తే మంచిదా లేకుంటే?

11-11-2025 మంగళవారం ఫలితాలు - ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి

శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జీవ సమాధికి ప్రవేశించుటకు ముందు రోజు రాత్రి ఏం జరిగింది?

శ్రీవారి దివ్య ఆశీస్సులతో అన్నప్రసాదానికి ఆధునిక వంటశాల: ముకేష్ అంబాని

Non Veg Food Near Alipiri: అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నారు.. ఇద్దరు ఉద్యోగులు అవుట్

తర్వాతి కథనం
Show comments