Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త, ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటా పెంపు

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (16:36 IST)
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. పరిమిత సంఖ్యలో టిటిడి ప్రత్యేక ప్రవేశ దర్సనా దర్సనం టిక్కెట్లను ఇస్తూ వస్తోంది. అయితే ఈ కోటాను పెంచుతూ టిటిడి నిర్ణయం తీసుకుంది.
 
ఇప్పటి వరకు టిటిడి 9 వేల ప్రత్యేక ప్రవేశ దర్సనా టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా ఇస్తుంటే మరో 3 వేల టిక్కెట్లను ఉచితంగా భక్తులకు అందిస్తోంది. భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండటం.. దానికి తోడు 3 వేల ఫ్రీ టిక్కెట్లు త్వరగా అయిపోతుండటంతో టిటిడి కోటాను పెంచాలని నిర్ణయం తీసుకుంది.
 
నేటి నుంచి 300 రూపాయల టిక్కెట్లను పెంచుతున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. గంటకు 100 చొప్పున రోజుకు వెయ్యి టిక్కెట్లను ఆన్లైన్ అదనంగా కేటాయిస్తున్నట్లు టిటిడి ఆ ప్రకటనలో పేర్కొంది. ఆన్లైన్ ద్వారా భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

Volunteers: వాలంటీర్లను హెచ్చరించాం.. వారివల్లే ఓడిపోయాం... గుడివాడ అమర్‌నాథ్

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

తర్వాతి కథనం
Show comments