Webdunia - Bharat's app for daily news and videos

Install App

Makara Jyothi: శబరిమలపై మకర జ్యోతి.. దివ్య కాంతిని వీక్షించిన లక్షలాది భక్తులు

సెల్వి
మంగళవారం, 14 జనవరి 2025 (18:52 IST)
Makara Jyothi
శబరిమల వద్ద తమ జీవితకాలంలో ఒక్కసారైనా "మకర జ్యోతి"ని వీక్షించాలనే కోరిక అయ్యప్ప భక్తులకు వుంటుంది. ప్రతి సంవత్సరం, సంక్రాంతి పండుగ సందర్భంగా, శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నంబలమేడు కొండలలోని కాంతమల శిఖరంపై ఈ దివ్య కాంతి కనిపిస్తుంది.
 
సంక్రాంతి వేడుకల్లో భాగంగా, మకర సంక్రాంతికి పొన్నంబలమేడు కొండలపై మకర జ్యోతి కనిపించింది. మకర జ్యోతిని అయ్యప్ప భగవంతుని దైవిక అభివ్యక్తిగా భావించే వేలాది మంది భక్తులు పవిత్ర కాంతిని వీక్షించడంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. జ్యోతి కనిపించగానే "స్వామియే శరణం అయ్యప్ప" అనే మంత్రాలు శబరిమల కొండల గుండా ప్రతిధ్వనించాయి.
 
దాదాపు 1.5 లక్షల మంది భక్తులు మకర జ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించారని అంచనా. దీంతో శబరిమల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హ్యాపీ బర్త్‌డే లోకేష్ సర్: విద్యార్థులు ఇంకోసారి ఇలా చేయొద్దు.. నారా లోకేష్ (video)

Sharmila or Jagan?: ఏపీలో కూటమి సర్కారుకు విపక్ష నేత ఎవరు? షర్మిలనా? జగనా?

Vijaya Sai Reddy: విజయ సాయి రెడ్డి గారూ.. ఇది ధర్మమా? బండ్ల గణేష్ ప్రశ్న

ఇన్‌స్టా పరిచయం.. ముగ్గురు యువకుల కోసం మైనర్ బాలికలు వెళ్లారు.. చివరికి?

లెట్ ది బీట్స్ డ్రాప్: రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ కోసం మీరు అనుసరించాల్సినవి

అన్నీ చూడండి

లేటెస్ట్

Mahakumbh 2025: కుంభమేళా పండుగకు వెళ్తున్నారా? ఐతే ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి.. (video)

భాను సప్తమి 2025... సూర్య నమస్కారం తప్పనిసరి... మరిచిపోవద్దు

21-01-2025 మంగళవారం దినఫలితాలు : స్థిరాస్తి ధనం అందుతుంది...

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన తితిదే!!

20-01-2025 సోమవారం దినఫలితాలు- మీ బలహీనతలు అదుపులో ఉంచుకుంటే?

తర్వాతి కథనం
Show comments