Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రథసప్తమి వేడుకలు - ముస్తాబైన తిరుమల

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (07:51 IST)
రథసప్తమి వేడుకలు మంగళవారం జరుగుతున్నాయి. ఈ వేడుకల కోసం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అలాగే, ఈ వేడుకల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 
 
ఈ వేడుకలను కోవిడ్ -19 నిబంధనలను అనుసరించి ఏకాంతంలో రథ సప్తమి వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన జరిగే రథసప్తమి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులను అనుమతించబోమని తితిదే అధికారులు ఇప్పటికే ప్రకటించారు. 
 
కాగా తిరుమలతో రథసప్తమి ఉత్సవాలను ఏకాంతంగా టీటీడీ నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రతి సంవత్సరం సూర్యభగవానుడు సూర్య జయంతి సందర్భంగా రథ సప్తమిని మినీ బ్రహ్మోత్సవం అని కూడా పిలుస్తారు. దీన్ని పురస్కరించుకుని సప్త వాహన సేవలను కూడా నిర్వహిస్తారు. అయితే, కోవిడ్ ఆంక్షల కారణంగా ఈ వేడుకలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

1971 యుద్ధం తర్వాత కలిసికట్టుగా త్రివిధ దళాల దాడులు

Operation Sindoor: స్పందించిన సెలెబ్రిటీలు... జై హింద్ ఆపరేషన్ సింధూర్

భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే...

#OperationSindoor ఢిల్లీలో హై అలర్ట్- పంజాబ్‌లో విమానం కూలింది.. ఏమైంది? (video)

ఆపరేషన్ సిందూర్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

తర్వాతి కథనం
Show comments