Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులకు అలెర్టు.. ఆ రోజుల్లో శ్రీవారి అర్జిత సేవలు రద్దు

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (13:53 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) భక్తులకు శుభవార్త చెప్పింది. అలాగే ఓ హెచ్చరిక చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గిపోవడంతో తిరుమలలో అన్ని రకాల కార్యక్రమాలు సాఫీగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా, ఈ నె 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు స్వామివారికి తెప్పోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఉత్సవాల కాలంలో శ్రీవారికి నిర్వహించే అన్ని రకాల అర్జిత సేవలను రద్దు చేసింది. 
 
స్వామివారి తెప్పోత్సవాల కారణంగా వర్చువల్ అర్జిత సేవలైన సహస్రదీపాలంకార సేవను మార్చి 13, 14 తేదీల్లో, 15, 16, 17 తేదీల్లో అర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాలని కోరింది. తెప్పోత్సవాల్లో భాగంగా, శ్రీవారు పడవ లేదా ఓడలో సుఖాశీనులై ఆలయ కోనేరులో విహరిస్తారు. తిరుమల గిరుల్లో ఈ తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుంచి జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

వాట్సాప్ వైద్యం వికటించింది.. గర్భశోకాన్ని మిగిల్చింది...

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

అన్నీ చూడండి

లేటెస్ట్

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

తర్వాతి కథనం
Show comments