Webdunia - Bharat's app for daily news and videos

Install App

7న తిరుమల ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా?

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. దీనికి కారణం ఎంటో తెలుసా? చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని రేపు సాయంత్రం 4 గంటలకు మూసి వేస్తామని... తిరిగి 8వ తేదీ తెల్లవారుజామున తెరుస్తామని ట

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2017 (12:16 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. దీనికి కారణం ఎంటో తెలుసా? చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని రేపు సాయంత్రం 4 గంటలకు మూసి వేస్తామని... తిరిగి 8వ తేదీ తెల్లవారుజామున తెరుస్తామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు ప్రకటించారు.  
 
దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఈ చంద్రగ్రహణం సందర్భంగా కేవలం ఆలయం మాత్రమే కాకుండా, లడ్డు ప్రసాద కేంద్రాలను, అన్న ప్రసాద సముదాయాన్నికూడా మూసివేస్తున్నామని తెలిపారు. 
 
ఈ సమయంలో క్యూ కాంప్లెక్స్‌లలోకి కూడా భక్తులను వదలమని చెప్పారు. నడకదారి భక్తులకు కేవలం 6 వేల టోకెన్లను మాత్రమే మంజూరు చేస్తామని తెలిపారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని, భక్తులు తమ పర్యటనను ప్లాన్ చేసుకోవాలని సూచించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

లేటెస్ట్

05-05-2025 సోమవారం దినఫలితాలు-ఒత్తిడి పెరగకుండా చూసుకోండి

తిరుమలలో ఉచిత వివాహాలు.. ప్రేమ, రెండో పెళ్లిళ్లు చేయబడవు.. నియమాలు ఏంటి?

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

తర్వాతి కథనం
Show comments