Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు జూలై నెల ఆర్జిత సేవ - శ్రీవాణి టిక్కెట్ల విడుదల

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (11:41 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి జూలై నెల ఆర్జిత సేవా, శ్రీవాణి టిక్కెట్ల విడుదల చేయనుంది. ఇందులో తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ టిక్కెట్లను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. మంగళవారం స్వామివారిని 66,476 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా వచ్చిందని తితిదే అధికారులు వెల్లడించారు. 
 
ఈ క్రమంలో వారు సమర్పించిన కానుకల రూపంలో మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. అదేసమయంలో 25,338 మంది భక్తులు తలనీనాలు సమర్పించిన కానుకల రూపంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. 
 
ఇక తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. వారు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నేరుగా శ్రీవారి దర్శనం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో జూలై నెలలో సంబంధించిన ఆర్జిత సేవ, శ్రీవాణి టిక్కెట్లను తితిదే గురువారం విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

లేటెస్ట్

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

తర్వాతి కథనం
Show comments