Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణతంత్ర దినోత్సవ వేడుకలు 2018, ఎవరెవరు వస్తున్నారు?

గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 26న అట్టహాసంగా జరుగనున్నాయి. ఈ వేడుకలు ఇండియా గేట్ వద్ద నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ వేడుకలో 100కి పైగా ప్రభుత్వ ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. ఇంకా పదికి పైగా ఆగ్నేయ ఆసియా దేశాల నాయకులు పాల్గొనబోతున్న

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (13:56 IST)
గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 26న అట్టహాసంగా జరుగనున్నాయి. ఈ వేడుకలు ఇండియా గేట్ వద్ద నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ వేడుకలో 100కి పైగా ప్రభుత్వ ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. ఇంకా పదికి పైగా ఆగ్నేయ ఆసియా దేశాల నాయకులు పాల్గొనబోతున్నారు.
 
థాయ్ లాండ్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మియన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనే దేశాల నుంచి నాయకులు వస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనవలిసిందిగా ఆగ్నేయ ఆసియా దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానాలు పంపారు. 
 
కాగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతికి తన సందేశాన్ని జనవరి 25న ఇవ్వనున్నారు. ఆయన సందేశాన్ని ప్రసార మాధ్యమాలన్నీ ప్రసారం చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments