మకర సంక్రాంతి: నువ్వులు, ఆవు నెయ్యిని దానం చేస్తే..

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (12:33 IST)
సూర్యుడు మకర రాశిలోకి మారినప్పుడు, దీనిని మకర సంక్రాంతి అని పిలుస్తారు. మకరసంక్రాంతి రోజున దేవతలు భూమిపైకి వస్తారని నమ్మకం. మకర సంక్రాంతి రోజున సూర్యుని ఆరాధించడం ద్వారా దానాలు చేయడం శని దోషం నుండి ఉపశమనం పొందవచ్చు. సంక్రాంతి రోజున నల్ల శెనగపిండితో కిచిడీ దానం చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
మకర సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుచిగా స్నానమాచరించాలి. రాగి పాత్రలో గంధం, ఎర్రటి పువ్వు, బెల్లం, బియ్యాన్ని సమర్పించవచ్చు. రాగి చెంబులో సూర్యుడికి నీటిని అర్ఘ్యమివ్వాలి. మకర సంక్రాంతి రోజున నువ్వులను దానం చేయడం మంచిది. బెల్లం దానం చేయడం శ్రేష్టం. నెయ్యి దానం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. 
 
మకర సంక్రాంతి 2023: తిథి - ముహూర్తం
మకర సంక్రాంతి తిథి: జనవరి 15, 2023, ఆదివారం.
పుణ్య కాల ముహూర్తం: ఉదయం 07:15 నుండి మధ్యాహ్నం 12:30 వరకు.
మహా పుణ్య కాల ముహూర్తం: ఉదయం 07:15 నుండి 09:15 వరకు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లగ్జరీ కారును నడిపిన 11ఏళ్ల కుమారుడు.. తండ్రి అరెస్ట్.. ఎక్కడ? (video)

ఇజ్రాయెల్ దాడిలో 16 మంది లెబనాన్ ప్రజలు మృతి: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి బ్రేక్

పవన్ కల్యాణ్‌పై కవిత విమర్శలు.. ఏమాత్రం పట్టించుకోని జనసేన

మాకు కమలం, కమల కల్యాణ్ గురించి పెద్దగా పట్టింపు లేదు.. మహేష్ గౌడ్

నాతో సెల్ఫీ కోసం మెలోనీ ఆసక్తి చూపారు.. జాలితో అంగీకరించాను.. డొనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?

కేవలం రూ.120 ఖర్చుతో శ్రీవారిని దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు..

Budhaditya Yog 2026: బుధాధిత్య రాజయోగం.. ఏ రాశులకు లాభమో తెలుసా?

19-06-2026 శుక్రవారం ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

తిరుపతిలో జాతీయ శాసన మ్యూజియం ఏర్పాటుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్

తర్వాతి కథనం
Show comments