వాళ్లు పిచ్చివాళ్లు కాదా.. అని ఎలా కనిపెడతావ్...

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (13:50 IST)
మెున్న పనిమీద బయటకు వెళ్లాను.. 
అలా వెళ్తుంటే పక్కనే పిచ్చాసుపత్రి కనిపించింది..
ఆ బోర్డ్‌ను చూసుకుంటూ వెళ్తుంటే, నా చిన్ననాటి స్నేహితురాలు కనిపించింది..
అదేంటే నువ్విక్కడ అని అడిగాను..
నేను ఇక్కడే డాక్టర్‌గా పనిచేస్తున్నారా.. అని చెప్పింది..
నా చాంబర్‌లో కూర్చుని మాట్లాడుకుందాం అని తీసుకెళ్లింది.
కాసేపు కుశల ప్రశ్శలు అయ్యాక.. నేను తనని ఒక ప్రశ్న అడిగాను..
 
నువ్వు, వాళ్లు పిచ్చివాళ్లు కాదా.. అని ఎలా కనిపెడతావ్... అని అడిగాను..
అందుకు తను.. అదా వాళ్లకు బాత్ టబ్ నిండా నీళ్లు నింపి, వాళ్ల చేతికి స్పూన్, జగ్, బకెట్ ఇచ్చి టబ్‌ని కాలీ చేయమని చెప్తాం. వారు దేనితో కాలీ చేస్తే.. దానిని బట్టి వారికి పిచ్చి ఏ రేంజ్‌లో ఉందో నిర్ణయిస్తాం.. 
 
అంటే మామూలు మనుష్యులు బకెట్‌తో కాలీ చేస్తారు కదా అన్నాను నేను..
అందుకామె కాదు. మామూలు వాళ్లు బాత్ డబ్ కున్న వాల్ తీసి కాలీ చేస్తారు... నువ్వెల్లి బెడ్ నంబర్ 25పై పడుకో నిన్ను టెస్ట్ చెయ్యాలి అంది..
ఓరినీ ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను.. మీరు కూడా బకెట్ అనుకున్నారు కదా..
మీరు వచ్చి బడె నంబర్ 26 తీస్కోండి.. నాక్కూడా కొంచెం తోడుగా, ధైర్యంగా ఉన్నట్టు ఉంటుంది..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబైలో మళ్లీ కరోనా కేసులు.. రుతుపవనాలు లేటు కావడమే కారణం

ట్రేడింగ్‌లో నష్టపోయాడు.. కిడ్నాప్ అయ్యానని రూ.50లక్షలు డిమాండ్ (video)

కుటుంబ కలహాలు.. బిస్కెట్లలో ఎలుకల మందు పెట్టి ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి

హైదరాబాద్‌లో నీట్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య.. పాసవుతామో లేదోనని..?

సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో లీకైన అమ్మోనియా.. 67మంది కార్మికులకు ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?

ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు

శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు

వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments