Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (16:47 IST)
ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 557.63 పాయింట్లు లాభపడి 48,944.14 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 168.05 పాయింట్లు లాభపడి 14,653.05 దగ్గర స్థిరపడింది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 74.67గా ఉంది. ఐఆర్‌సీటీసీ, టాటా మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌, అశోక్‌లేల్యాండ్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments