Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 రోజుల సెలవు.. పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. కారణం అదే..?

Webdunia
మంగళవారం, 26 మే 2020 (10:08 IST)
భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. శని,ఆదివారాలకు తోడు రంజాన్ పండుగతో మూడు రోజుల సెలవు అనంతరం మొదలైన భారత స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ఆరంభమైంది. ఫలితంగా సెన్సెక్స్‌ 315 పాయింట్లు లాభంతో 30987 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 9140 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 
 
ఆసియా మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా ఆరంభంలోనే సెన్సెక్స్ 390 పాయింట్లు పెరిగి 31063 వద్ద, నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో 9147 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 
 
ఇకపోతే.. హిందాల్కో, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం వరకు లాభపడగా, ఐషర్‌ మోటర్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ సంస్థలు లాభాలను ఆర్జించాయి. అయితే బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, హీరోమోటోకార్ప్‌, జీ లిమిటెడ్‌, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు అరశాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments