Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో పారాలింపిక్స్‌‌లో భవీనాబెన్‌ పటేల్‌ అదుర్స్.. పతకం ఖాయం

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (20:00 IST)
bhavina patel
టోక్యో పారాలింపిక్స్‌‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ క్లాస్‌-4 విభాగంలో సెమీ ఫైనల్‌లో అడుగు పెట్టి భారత్‌కు పతకం ఖాయం చేసింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కింది. 
 
టోక్యో పారాలింపిక్స్‌లో తొలి రోజు నిరాశపరిచిన భారత టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ భవీనాబెన్‌ పటేల్‌ రెండో రోజు ఆశాజనక ఫలితం సాధించింది. 
 
గ్రూపు-ఏ మహిళల క్లాస్‌ 4 విభాగంలో బరిలోకి దిగిన ప్యాడ్లర్‌ భవీనా.. గురువారం జరిగిన హోరాహోరి మ్యాచ్‌‌లో మేగన్‌ షక్లెటన్‌ (గ్రేట్‌ బ్రిటన్‌)పై 3-1 (11-7, 9-11, 17-15, 13-11)తో విజయం సాధించింది. 
 
డూ ఆర్‌ డై మ్యాచ్‌ అయిన పోటీలో ఆత్మవిశ్వాసంతో ఆడిన భవీనా.. ప్రపంచ ర్యాంకింగుల్లో తనకంటే మూడు ర్యాంక్‌లు ముందున్న మేగన్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 
 
మరోవైపు మహిళల సింగిల్స్‌ క్లాస్‌-3లో సోనాల్‌బెన్‌ 1-3తో లీ మి గ్యూ(దక్షిణకొరియా) చేతిలో ఓడి నిష్క్రమించింది. దీంతో మెగాటోర్నీలో ఆమె పోరాటం ముగిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments