Webdunia - Bharat's app for daily news and videos

Install App

80 సెకన్లలో ఇండియాకు స్వర్ణ పతకం... రెజ్లర్ సుశీల్ కుమార్ భేష్

ఇండియన్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి మరో స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. తన ప్రత్యర్థిని కేవలం 80 సెకన్ల వ్యవధిలో మట్టి కరిపించి టైటిల్ గెలుచుకున్నారు. 74 కేజీల ఈవెంట్‌లో సుశీల్ సౌతాఫ్రికాకు చెందిన తన ప్రత్యర్థి జోహ‌నెస్ బోథ

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (17:25 IST)
ఇండియన్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి మరో స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. తన ప్రత్యర్థిని కేవలం 80 సెకన్ల వ్యవధిలో మట్టి కరిపించి టైటిల్ గెలుచుకున్నారు. 74 కేజీల ఈవెంట్‌లో సుశీల్ సౌతాఫ్రికాకు చెందిన  తన ప్రత్యర్థి జోహ‌నెస్ బోథాపై విజ‌యం సాధించాడు. కాగా కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి ఇది 14వ స్వర్ణ పతకం.
 
ఇప్పటివరకూ భారతదేశం 29 పతకాలను సాధించింది. కాగా 50 మీటర్ల రిఫైర్ ప్రోన్‌లో తేజస్విని సావంత్ రజత పతకాన్ని సాధించింది. తద్వారా భారత్ ఖాతాలో మొత్తం 25 పతకాలు చేరాయి. ఇందులో 12 బంగారు, ఐదు రజతం, 8 కాంస్య పతకాలున్నాయి. ఇప్పటికే తేజస్విని మూడుసార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని, ఆరు పతకాలు సాధించింది. వీటిలో రెండు బంగారు, రెండు రజతం, రెండు కాంస్య పతకాలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న బలూచిస్థాన్ - ఇటు భారత్ కూడా..

కుమార్తెతో కలిసి నీట్ ప్రవేశ పరీక్ష రాసిన తల్లి!

ఆఫీస్ ముగించుకుని అందరూ ఇంటికెళ్తే... ఆ ఉద్యోగి మాత్రం మహిళతో ఎంట్రీ ఇస్తాడు : (Video)

అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానే అంటూ అన్నంతపనీ చేసిన భర్త!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

తర్వాతి కథనం
Show comments