Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిస్కస్ త్రోలో భారత్‌కు కాంస్య పతకం

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (18:58 IST)
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ 2020లో క్రీడల్లో భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. ఈ పోటీల్లో భాగంగా ఆదివారం భారత్ ఖాతాలో మూడు పతకాలు వచ్చి చేరాయి. ఇందులో ఒకటి టేబుల్ టెన్నిస్ విభాగంలో కాగా, రెండోది హైజంప్‌లో, మూడోది డిస్కస్ త్రో విభాగంలో వచ్చింది. 
 
టేబుల్ టెన్నిస్‌ విభాగంలో రజతం, హైజంప్‌లో రజత పతకం వచ్చాయి. ఆదివారం ముచ్చటగా మూడో పతకంగా డిస్కస్ త్రో విభాగంలో వినోద్ కుమార్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఓకే రోజు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

తర్వాతి కథనం
Show comments