Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధు.. ఒక్కరోజు ఎండార్స్ చేస్తే రూ.1.25 కోట్లు...

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురించి విడమర్చి చెప్పక్కర్లేదు. ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం తరపున మొదటిసారిగా వెండిపతకాన్ని సాధించిన క్రీడాకారిణి. మన దేశంలో క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తే ఇక వారికి కాసుల వర్షమే. సానియా మీర్జా, సచిన్ టెండూల్కర్... తద

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (17:32 IST)
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురించి విడమర్చి చెప్పక్కర్లేదు. ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం తరపున మొదటిసారిగా వెండిపతకాన్ని సాధించిన క్రీడాకారిణి. మన దేశంలో క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తే ఇక వారికి కాసుల వర్షమే. సానియా మీర్జా, సచిన్ టెండూల్కర్... తదితర క్రీడాకారులను మనం చూశాం. ఇప్పుడు తాజాగా పీవీ సింధు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. 
 
ఇదిలావుంటే ఆమె ఏదేని బ్రాండ్‌ను ఒక్కరోజు ఎండార్స్ చేస్తే ఆ రోజుకి రూ. 1.25 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇండియన్ స్పోర్ట్స్ స్టార్స్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న విరాట్ కోహ్లి తర్వాతి స్థానం సింధూదే అవుతుంది. విరాట్ కోహ్లి రూ. 2 కోట్లు చార్జ్ చేస్తున్నారన్నది తెలిసిన సంగతే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments