Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఫా అండర్-17 ప్రపంచకప్.. నీళ్ల బాటిళ్లు అందక.. టాయిలెట్ నీళ్లు తాగారు..

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోకి వాటర్ బాటిళ్లను అనుమతించకపోవడంతో దాహంతో అల్లాడిపోయారు. భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న పిఫా అండర్-17 ప్రపంచ కప్‌లో భారత ఫుట్‌బాల్ అభిమానులకు తొలిరోజే నిరాశను మ

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2017 (14:52 IST)
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోకి వాటర్ బాటిళ్లను అనుమతించకపోవడంతో దాహంతో అల్లాడిపోయారు. భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న పిఫా అండర్-17 ప్రపంచ కప్‌లో భారత ఫుట్‌బాల్ అభిమానులకు తొలిరోజే నిరాశను మిగిల్చింది.
 
వాటర్ బాటిళ్లను అనుమతించకపోవడంతో చేసేది లేక టాయిలెట్‌లోని నీళ్లను తాగి గొంతు తడుపుకున్నారు. దేశంలో తొలిసారి జరుగుతున్న పుట్‌బాల్ ప్రపంచ కప్‌లో తొలి మ్యాచ్‌ను చూసేందుకు భారత ప్రభుత్వం మొత్తం 27వేల టిక్కెట్లు, టీ షర్టులు, టోపీలను విద్యార్థులను పంపిణీ చేసింది. 
 
ప్రధానమంత్రి మోడీ ఈ మ్యాచ్ చూసేందుకు రావడంతో స్టేడియం ఖాళీగా కనిపించకుండా ఉండాలనే ఉద్దేశంతో విద్యార్థులను భారీగా స్టేడియానికి రప్పించారు. అయితే నిర్వహణ లోపంతో ఫ్యాన్స్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 
అందుబాటులో ఉంచిన కొన్ని నీళ్ల సీసాలు సరిపోకపోవడంతో వాటిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. దక్కనివారు దాహానికి తాళలేక టాయిలెట్‌లోని నీటితో దాహం తీర్చుకున్నారు. ఇక స్టేడియంలో డస్ట్‌బిన్‌లు సరిపడా ఉంచకపోవడంతో స్టేడియం మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments