Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ విజయం మనదే: విరాట్ కోహ్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడితే చాంపియన్స్ ట్రోఫీలో విజయం మనదేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. వన్డే స్లాగ్ ఓవర్లలో ఆటతీరు ట్వంటీ-20లను పోలి ఉంటుందని చెప్పాడు. స్లాగ్ ఓవర్లలో ఒత్తి

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (10:32 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడితే చాంపియన్స్ ట్రోఫీలో విజయం మనదేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. వన్డే స్లాగ్ ఓవర్లలో ఆటతీరు ట్వంటీ-20లను పోలి ఉంటుందని చెప్పాడు. స్లాగ్ ఓవర్లలో ఒత్తిడికి లోనుకాకుండా ఏ జట్టయితే పరుగులు సాధించగలుగుతుందో ఆ జట్టుకు విజయావకాశాలు మెరుగవుతాయని కోహ్లీ తెలిపాడు. స్లాగ్ ఓవర్లలో ఎలా ఆడాలో అలా టీ-20ల్లో తొలి ఓవర్ నుంచే ఆడాల్సి ఉంటుందని తెలిపాడు. దీంతో స్లాగ్ ఓవర్ల ఒత్తిడి ఆటగాళ్లపై పని చేయదని తెలిపాడు.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడటం ద్వారా చాంపియన్స్ ట్రోఫీకి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యే అవకాశం ఉందని కోహ్లీ చెప్పాడు. ఏప్రిల్ 3 నుంచి మే 26 వరకు ఐపీఎల్ సీజన్-10 జరగనుంది. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు విజయం సాధిస్తుందని కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

తర్వాతి కథనం
Show comments