Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎన్నికలు : చిత్తుగా ఓడిన తెరాస మంత్రులు

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (14:21 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో అధికార తెరాసకు చెందిన ఇద్దరు మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. వీరిలో ఒకరు గతంలో కాంగ్రెస్ నేతగా, మంత్రిగా పని చేసి తెరాసలోకి జంప్ అయ్యారు. ఈయన పేరు జూపల్లి కృష్ణారావు. గత తెరాస సర్కారులో మంత్రిగా పని చేశారు. 
 
ప్రస్తుతం ఈయన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈయన తన సమీప అభ్యర్థి కాంగ్రెస్‌కు చెందిన బీరం హర్షవర్థన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 
 
అలాగే, ఖమ్మం జిల్లా పాలేరులో తెరాస సీనియర్‌ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన సమీప ప్రత్యర్థి కందాళ ఉపేందర్‌ రెడ్డి చేతిలో కేవలం 1,950 ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

తర్వాతి కథనం
Show comments