Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

ఠాగూర్
సోమవారం, 24 మార్చి 2025 (16:20 IST)
నల్గొండలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఆరుగురుకి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 21వ తేదీన నకిరేకల్ గురుకులంలో పరీక్ష మొదలైన కాసేపటికి తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసుల కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 
 
అరెస్టు చేసిన వారిలో ఏ1 చిట్ల ఆకాశ్, ఏ2 బండి శ్రీనివాస్, ఏ3 చిట్ల శివ, ఏ4 గుడుగుంట్ల శంకర్, ఏ5 బ్రహ్మదేవర రవిశంకర్, ఏ6 మైనర్ బాలుడుని నకిరేకల్ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత జడ్జి ఆదేశాల మేరకు ఆరుగురికి రిమాండ్ విధించారు. ఇదిలావుంటే, ఈ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. అలాగే ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసింది. 
 
నకిరేకల్ పట్టణం కడపర్తి రోడ్‌లోని ఎస్ఎల్బీసీ బాలికల గురుకుల పాఠశాల సెంటరులో తెలుగు ప్రశ్నపత్రం లీకైన విషయం తెల్సిందే. ఈ లీక్ వ్యవహారంలో డ్యూటీలో ఉన్న ఉన్నతాధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై చర్యలు తీసుకున్న విద్యాశాఖ అధికారులు. చీఫ్  సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్‌ను ఉద్యోగం నుంచి తొలగించి ఇన్విజిలేంటర్‌ను విద్యాశాఖ సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments