Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాస్య నందిత అంతిమ యాత్ర-పాడె మోసిన హరీశ్ రావు

సెల్వి
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (20:04 IST)
Harish Rao
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమ యాత్ర కార్ఖానాలోని ఆమె నివాసం నుంచి ప్రారంభమైంది. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. 
 
తూర్పు మారేడ్‌పల్లి శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లాస్య నందిత అంతిమ యాత్రలో బీఆర్‌ఎస్‌ నాయకులు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి బరువెక్కిన హృదయాలతో పాల్గొన్నారు. 
 
దీనికి సంబంధించిన వీడియోను బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments