Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

సెల్వి
మంగళవారం, 2 జులై 2024 (22:58 IST)
చైన్ స్నాచింగ్‌ల్లా ప్రస్తుతం మొబైల్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయి. చేతిలో మొబైల్ ఫోన్ వుంటే చాలు.. దాన్ని పక్కా ప్లాన్‌తో లాక్కెళ్లే దొంగల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాదులో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, నాలుగు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
అరెస్టయిన వ్యక్తులు స్టీవ్ జాసన్ (19), వేముల సాయి సంతోష్ (19), ఓర్సు గణేష్ అలియాస్ ఘని (19)లుగా గుర్తించారు. స్టీవ్ జాసన్ గతంలో గోపాలపురంలో ఓ కేసులో చిక్కుకున్నాడు. వీరిపై ఇప్పటికే కేసులున్నారు. వీరు ఖర్చుల కోసం బైక్‌లు దొంగిలించడంతోపాటు మొబైల్‌ ఫోన్లు లాక్కునేవారు. ఎత్తుకెళ్లిన మొబైల్స్‌ను సంతోష్‌, గణేష్‌లకు విక్రయించేవారు. 
 
జూన్ 25న సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్ వద్ద రైడ్ కన్ఫర్మేషన్ కోసం ఓ కస్టమర్ క్యాబ్ పక్కన మొబైల్‌ని చూస్తుండగా, ఇద్దరూ బైక్‌పై అతని వద్దకు వచ్చి, మొబైల్ లాక్కొని అక్కడ నుండి వేగంగా పారిపోయారు. దీనిపై సదరు కస్టమర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments