Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. హత్య చేసి అర్థరాత్రి నిప్పంటించాడు..

సెల్వి
బుధవారం, 13 నవంబరు 2024 (09:47 IST)
ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసి, ఆమె మృతదేహానికి సోమవారం అర్థరాత్రి నిప్పంటించినట్లు బండ్లగూడ పోలీసులు తెలిపారు. హత్యానంతరం నిందితుడు ఫరాఖ్ ఖురేషీ పారిపోగా, పోలీసులు గాలిస్తున్నారు. 
 
బాధితురాలిని 23 ఏళ్ల కమర్ బేగంగా పోలీసులు గుర్తించారు. ఈ జంటకు ఆరేళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో పిల్లలు తమ తాతయ్యలతో కలిసి హష్మాబాద్‌లోని మరో పోర్షన్‌లో ఉన్నారు. 
 
ఫయాజ్ లేబర్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడని, దంపతుల మధ్య తలెత్తిన గొడవల కారణంగా హత్య చేసినట్లు బండ్లగూడ ఇన్‌స్పెక్టర్ కె. సత్యనారాయణ తెలిపారు. 
 
తెల్లవారుజామున 1.40 గంటలకు హత్య జరగగా, 1.50 గంటలకు స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments