Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను రాష్ట్రాన్ని శాసిస్తున్నా, కావాలనే చిన్నపీటపై కూర్చున్నా: భారాసకి భట్టి కౌంటర్

ఐవీఆర్
మంగళవారం, 12 మార్చి 2024 (17:59 IST)
కర్టెసి-ట్విట్టర్
యాదాద్రి ఆలయానికి వెళ్లినప్పుడు పూజాది కార్యక్రమాలు నిర్వహించిన సమయంలో సీఎం రేవంత్ ఆయన సతీమణి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెంచిపై కూర్చుని నిర్వహించారు. అదేసమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంచి పక్కనే చిన్న పీటపై కూర్చుని పూజలు నిర్వహించారు. ఈ పూజా ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు. వాటిని చూసిన భారాస ప్రతిపక్ష నాయకులు కొందరు... ఉపముఖ్యమంత్రి భట్టికి ఘోర అవమానం అంటూ కామెంట్లు చేసారు. దళితుడని కింద కూర్చోబెట్టారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేసారు. దీనిపై భట్టి విక్రమార్క స్పందించారు.
 
తను ఉపముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్నాననీ, తను ఎవరికీ తలవంచేవాడిని కాదని అన్నారు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని కూడా కాదన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకునే తత్వం తనది కాదనీ, తను కావాలనే చిన్నపీటపై కూర్చుని పూజలు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments