Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ బిర్యానీలో కప్ప ... షాకైన విద్యార్థులు

ఠాగూర్
ఆదివారం, 20 అక్టోబరు 2024 (18:43 IST)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని మెస్‌లో చికెన్ బిర్యానీ వడ్డించారు. ఈ బిర్యానీలో చిన్నపాటి కప్ప వచ్చింద. దీన్ని చూసిన విద్యార్థులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. బిర్యానీలో కప్ప వచ్చిన విషయంపై మెస్ ఇన్‍‌చార్జికి ఫిర్యాదు చేసినా చేసి, బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. పైగా, బిర్యానీలో వచ్చిన కప్పను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ సంఘటన ఈ నెల 16వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments