Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుక్కుగూడలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే భారీ సభ

సెల్వి
బుధవారం, 27 మార్చి 2024 (17:09 IST)
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 6, 7 తేదీల్లో తుక్కుగూడలో కాంగ్రెస్ జాతీయ స్థాయి సమావేశం ఉంటుందని.. కర్ణాటక, తెలంగాణల్లో గెలుపొందిన స్ఫూర్తితో జాతీయ స్థాయిలో హామీల ప్రకటన ఉంటుందన్నారు. 
 
తుక్కుగూడ సభలోనే జాతీయ స్థాయి హామీలపై ప్రకటన చేస్తామన్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధినేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలవాలని వ్యాఖ్యానించారు. 
 
మన 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అని రేవంత్ రెడ్డి తెలిపారు. స్థానిక నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఎంపీ అభ్యర్థుల ఎంపిక చేశామన్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలు ఒకదానికొకటి బంధుత్వమని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments