Krystyna Pyszkova: యాదగిరి గుట్టలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్జ్కోవా (video)

సెల్వి
మంగళవారం, 18 మార్చి 2025 (19:37 IST)
Krystyna Pyszkova
తెలంగాణ మే 7 నుండి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది 72వ ఎడిషన్. మిస్ వరల్డ్ ప్రారంభం, ముగింపు వేడుకలు, గ్రాండ్ ఫినాలే మొత్తం హైదరాబాద్‌లోనే ఉండబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా అందాల రాశులను ఈ వేడుకలో పాల్గొనేవారిని స్వాగతిస్తోంది. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్జ్కోవా యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించారు. 
 
"యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించడం నాకు ఆనందం, ఆత్మ శాంతిని కలిగించింది. తెలంగాణలో దాగివున్న ఇలాంటి మేటి రత్నాలను మరిన్ని చూడటానికి నేను వేచి ఉండలేను" అని పిస్జ్కోవా అన్నారు. 
 
యాదగిరిగుట్ట ఆలయాన్ని దర్శించుకోవడం నాకు నిజంగా అదృష్టంగా అనిపిస్తోంది. ఇక్కడి ఆధ్యాత్మిక శక్తి, ప్రశాంత వాతావరణం నన్ను ఎంతో ఆకర్షించాయి" అని క్రిస్టినా పిస్జ్కోవా పేర్కొన్నారు.  
Krystyna Pyszkova
 
త్వరలోనే 120 మంది మిస్ వరల్డ్ స్పర్థాకులు కూడా ఈ దివ్యమైన ప్రదేశాన్ని సందర్శించబోతున్నారు. వారు కూడా ఇక్కడి వైభవాన్ని ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను" అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం పూజ షురూ

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments