Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి గిఫ్ట్ మహిళలకి జీరో ధర టిక్కెట్ పైన ప్రయాణికురాలి విమర్శ, ఉచితం ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తారా?

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (12:00 IST)
నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన జీరో ధర టిక్కెట్ పైన ఓ ప్రయాణికురాలు విమర్శనాస్త్రాలు సంధించారు. ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించడంపై తను చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఉచితాలు ఇచ్చి ఆ భారాన్ని ఎవరిపై వేస్తారు అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వేస్తారా అంటూ ప్రశ్నించారు.
<

Salute To This Lady! pic.twitter.com/Ij474iC8PJ

— Hi Hyderabad (@HiHyderabad) December 14, 2023 >
స్త్రీలకు రూ.2500 ప్రతి నెలా ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? ఇలా అన్నీ ఉచితాలు ఇస్తూ పోతూ వుంటే ప్రజల్లో బద్ధకం పెరిగిపోతుంది. కష్టపడరు, రాష్ట్రం అప్పులపాలవుతుంది. అప్పుడు ఆ భారం ఎవరిపై పడుతుంది. ఇదంతా ఆలోచించాలి అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments