Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ పరీక్షలు సరిగ్గా రాయలేదు.. సారీ డాడీ.. భవనంపై నుంచి దూకేసింది..

సెల్వి
శుక్రవారం, 8 మార్చి 2024 (21:55 IST)
ఇంటర్ పరీక్షలు సరిగా రాయలేదని.. తనను డాక్టర్ చేయాలన్న తండ్రి కోరికను నెరవేర్చలేకపోతున్నానని అందుకే సూసైడ్ చేసుకుంటానని.. ఓ విద్యార్థిని హనుమకొండలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హనుమకొండ జిల్లా భీమారంలో పండగపూట విషాదం నెలకొంది. 
 
వివరాల్లోకి వెళితే.. శివానీ జూనియర్ కాలేజీలో బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు శాయంపేట మండలం కనపర్తి గ్రామానికి చెందిన సాహిత్య (16)గా గుర్తించారు. సాహిత్య కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకేసినట్లు కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. 
 
కూతురి మృతిపై సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటినా ఘటన స్థలంకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే, తన కూతురి మరణంపై సాహిత్య తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
కూతురి మరణం వెనుక ఉన్న అసలు కారణం తెలియాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments