Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

సెల్వి
శుక్రవారం, 17 మే 2024 (13:53 IST)
హైదరాబాద్‌లోని ఎస్‌ఓటీ పోలీసులు నగరంలో అక్రమ డ్రగ్స్‌ కార్యకలాపాలపై మరోసారి ఉక్కుపాదం మోపారు. ఇటీవల కూకట్‌పల్లిలోని శేషాద్రినగర్‌లో నిర్వహించిన దాడుల్లో 3 గ్రాముల ఎంఎంబీఏ డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి ఎస్‌ఓటీ పోలీసులు తులసీనగర్‌లో సోదాలు నిర్వహించారు. 
 
ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తుల నుంచి 45 గ్రాముల గంజాయి, 3 గ్రాముల ఎంఎండీఏ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments