Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

ఠాగూర్
ఆదివారం, 11 మే 2025 (10:16 IST)
కొందరు యువత రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. ఆ తర్వాత తామోదే ఘనకార్యం చేసినట్టుగా సంబరపడిపోతున్నారు. తాజాగా ఓ యువకుడు రైలు వస్తుంటే దానికింద పడుకుని రీల్స్ చేశాడు. 
 
అమిత వేగంతో వెళుతున్న రైలు వెళుతుంటే పట్టాలపై పడుకున్నాడు. రైలు వెళ్లిన తర్వాత పైకిలేచి.. తాను ఏదో సాధించినట్టుగా తెగ సంతోషపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ కావడం కోసం యువకులు ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం అంటూ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈ వీడియోను షేర్ చేశారు. ఇలాంటి చేష్టలు యువకులకు సరదాగా అనిపించవచ్చు కానీ, జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి అంటూ యువతను హెచ్చరించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments