Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోగులాంబ గద్వాలలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Webdunia
శనివారం, 20 మే 2023 (16:11 IST)
జోగులాంబ గద్వాలలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనాన్ని ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో ముగ్గురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. 
 
మృతుల‌ను ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గద్వాల, ధరూర్ మండలం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments