Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడ్సు రైలు ఢీకొని 80 గొర్రెల మృతి

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (18:55 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లి సమీపంలో ఆదివారం గూడ్స్‌ రైలు ఢీకొని 80 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలు రైల్వే ట్రాక్‌ దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
 
గొర్రెల కాపరి అయిన యజమాని, లక్కం రాజం ఉదయం గొర్రెలను మేత కోసం సమీప ప్రాంతాలకు తోలుకెళ్లాడు. గొర్రెలు కల్వర్టు సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొంది.
 
దాదాపు 80 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల విలువ దాదాపు రూ.6 లక్షలు. తనకు ఆదాయ వనరులు లేకుండా పోయిందని, నష్టపరిహారం అందించాలని గొర్రెల యజమాని రాజం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments