Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి జరిగిన మూడు నెలలకే ఇలా జరగాలా?

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (14:29 IST)
పెళ్లి జరిగిన మూడు నెలలకే ఆ జంట ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద దుర్గటన మరిపెడ మండలం తానంచర్ల శివారులో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణానికి చెందిన గుగునాద్ గోపి - సునీతల కుమార్తె అంజలిని భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తెల్లగరిగా గ్రామానికి చెందిన తుంగర నారాయణకి ఇచ్చి 09-03-2023న వివాహం జరిపించారు. నారాయణ హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో అంజలి బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు వస్తున్న క్రమంలో శనివారం మరిపెడ మండలం తానంచర్ల గ్రామ శివారు కోరుకొండ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విరిద్దరూ మరణించారు. 
 
సరిగ్గా మూడు నెలల్లోనే విరి జీవితం ముగిసిపోయింది. మూడు నెలలకే మీ ముక్కుపచ్చని కాపురం ముగిసిందా బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments