Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు తాడు కట్టాడు... ఫేస్ బుక్‌లో పెట్టాడు... ఉరి వేసుకుంది... ఎందుకు?

హైదరాబద్‌లోని మియాపూర్‌లో దారుణం జరిగింది. మైనర్‌ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు. అవమానం భరించలేక ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది.

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (10:12 IST)
హైదరాబద్‌లోని మియాపూర్‌లో దారుణం జరిగింది. మైనర్‌ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు. అవమానం భరించలేక ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. 
 
హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీలో తన తల్లితో కలిసి నివాసం ఉంటున్న భవాని.. ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తోంది. వీరికి బంధువయ్యే బాబు అనే యువకుడు ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ చాలా రోజులుగా వేధించేవాడు. ఆమె సున్నితంగా తిరస్కరించేది. 
 
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భవానిని బాబు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎంత ప్రతిఘటించినా లాభంలేకపోయింది. మెడలో పసుపు తాడు కట్టేశాడు. ఆ వెంటనే ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. వాట్సాప్‌లో అందరికీ షేర్‌ చేశాడు. దీనిని తట్టుకోలేకపోయిన భవాని.. ఆత్మహత్య చేసుకుంది. భవాని తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments