Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కంపెనీ యజమానులు వేధిస్తున్నారు... యువకుడు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (14:44 IST)
హైదరాబాద్ లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరుధిలోని సియమ్‌యెస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగం చేస్తున్న నూతలగంటి నర్సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి వయసు 30 సంవత్సరాలు.
 
తన చావుకి కారణం యాజమాన్యం వేధింపులేనంటూ ఓ లేఖ రాసి పెట్టాడు. పొద్దస్తమానం తనను వారు వేధిస్తున్నారనీ, వాటిని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీనితో 
 
లోయర్ ట్యాంక్ బ్యాండ్‌లోని కార్యాలయం ఎదుట అతడి మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments