కొంపముంచిన కొడుకు, ఆన్‌లైన్ పాఠం వింటానని ఫోన్ తీసుకుని లక్షా 50 వేలు హాంఫట్..?

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (18:08 IST)
ఆన్ లైన్ పాఠాలు వింటూ ఒక విద్యార్థి ఏకంగా లక్షా 50వేల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆన్ లైన్ గేమ్‌తో డబ్బులు సంపాదించాలన్న ఆశతో తండ్రి బ్యాంకు ఖాతాను ఖాళీ చేశాడు. మహబూబాబాద్ జిల్లా కె.సముద్రం మండలం తండాలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా ఈ స్థాయిలో డబ్బులు పోగొట్టుకోవడంతో ఆ తండ్రి లబోదిబో అంటున్నాడు.
 
ఈ నెల 17వ తేదీన వెంకయ్య ధాన్యం విక్రయింగా వచ్చిన 83 వేల రూపాయలను తన బ్యాంకు ఖాతాలో వేశారు. ఇక దాంతో పాటు రైతు బంధు, మిర్చి పంట డబ్బులను కూడా తన ఖాతాలో జమచేశాడు. తాజాగా విత్తనాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్ళాడు.
 
అతని ఖాతాలో డబ్బు లేకపోవడంతో వెంకన్న దిగ్భ్రాంతికి గురయ్యాడు. అనంతరం బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని పరిశీలించగా ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మొత్తం లక్షా 50 వేల రూపాయలు బదిలీ అయినట్లు గుర్తించారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం కావడానికి తన కొడుకే కారణమని తెలుసుకుని లబోదిబోమంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments