Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాయర్ దంపతుల హత్య : పుట్టా మధు అరెస్టు.. హత్యకు ముందు రూ.2 కోట్లు

Webdunia
ఆదివారం, 9 మే 2021 (15:25 IST)
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్టా మధును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వద్ద గత రెండు రోజులుగా విచారణ జరుపుతున్నారు. 
 
అలాగే, ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. పుట్టా మధు మేనల్లుడు బిట్టు శ్రీనుకు కారు సమకూర్చడం.. లాయర్ హత్యకు ముందు రూ.2 కోట్లు ఎందుకు డ్రా చేశారనే కోణంలో విచారిస్తున్నారు. ఆ సొమ్ము ఎవరికి ఇచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు. 
 
మరో నిందితుడు కుంటా శ్రీను నిర్మిస్తున్న ఇల్లుకు ఎవరు డబ్బులు ఇచ్చారనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి పుట్టా మధును మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే అవకాశం ఉంది. ఇక వామన్ రావు హత్యకేసులో ఓ మాజీ మంత్రి పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. పుట్టా మధుకు ఆ మంత్రి పూర్తిగా సహకరించారనే ప్రచారు జోరుగా సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments