Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడికి అడ్డు వస్తున్నాడని భర్తకి విషం పెట్టిన భార్య....

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (15:19 IST)
వివాహేతర సంబంధం ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ప్రియుడితో శృంగారానికి కట్టుకున్న భర్త అడ్డుగా వున్నాడని, అతడికి అన్నంలో విషం కలిపి పెట్టింది ఓ భార్య. అది తిన్న అతడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
పూర్తి వివరాలు చూస్తే... తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం కోబల్ తండాకి చెందిన 30 ఏళ్ల మోహన్, పావనిలు దంపతులు. ఐతే గత కొన్ని నెలలుగా ఆమె అదే తండాకి చెందిన శ్రీనుతో వివాహేతర సంబంధాన్ని సాగిస్తుంది. ఇది కాస్తా భర్తకు తెలిసిపోయింది. 
 
దాంతో ఈ విషయాన్ని పెద్దమనుషుల ముందు పెట్టాడు. పంచాయతీ చేసిన పెద్ద మనుషులు ఇరువుర్ని మందలించి ఇకనైనా బుద్ధిగా వుండాలని సూచించారు. కానీ పావని మాత్రం తన పద్ధతిని మార్చుకోలేదు. తన భర్త కంటే ప్రియుడే కావాలనుకున్న ఆమె పథకం ప్రకారం తన భర్తకు విషం కలిపిన ఆహారాన్ని ఇవ్వడంతో అది తిన్న అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇరుగుపొరుగువారు అతడి పరిస్థితిని గమనించి ఆసుపత్రికి తీసుకుని వెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments