Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా 'టి'లో కాలుపెట్టారు... డబ్బులిస్తున్నా కేసీఆర్ టాయిలెట్స్ కట్టించడంలేదు...

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడు అక్కడ గ్రామీణ ప్రజలతో సహపంక్తి భోజనం చేసి పర్యటన ప్రారంభించారు. ఇక్కడ కూడా అదే సెంటిమెంటును బయటకు తీశారు. నల్లగొండ జిల్లాలోని మునుగోడు

Webdunia
సోమవారం, 22 మే 2017 (21:49 IST)
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడు అక్కడ గ్రామీణ ప్రజలతో సహపంక్తి భోజనం చేసి పర్యటన ప్రారంభించారు. ఇక్కడ కూడా అదే సెంటిమెంటును బయటకు తీశారు. నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం తెరట్‌పల్లి గ్రామంలో పర్యటన సందర్భంగా కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కేంద్రం నిధులు ఇస్తున్నా వాటిని ప్రభుత్వం ఖర్చు చేయడంలేదనీ, కేంద్ర పథకాలు కిందస్థాయికి చేరడం లేదనటానికి మరుగుదొడ్లు లేకపోవడమే నిదర్శనమన్నారు. 
 
ప్రధాని మోదీ అందరి అభివృద్ధి కోసం పని చేస్తున్నారనీ, ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిన భాజపా తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. కార్యకర్తలతో సమావేశం ముగిసిన తర్వాత వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments