Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్భరుద్ధీన్‌ను వదిలేది లేదు.. కేసీఆర్‌ భయం లేదు..? బండి సంజయ్

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (22:13 IST)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. జోగులాంబ గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. 
 
అలంపూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడిన బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేశారు. హిందువుని అని చెప్పుకునే కేసీఆర్‌కి అమ్మవారంటే భయం లేదని.. మజ్లిస్ పార్టీ అంటే భయమని ఎద్దేవా చేశారు.
 
అధికారంలోకి రాగానే పాత కేసులన్నీ తిరగతోడి కేసీఆర్ సంగతి చూస్తానంటూ శపథం చేశారు. విద్వేషపూరిత వ్యాఖ్యల కేసు నుంచి బయటపడిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను వదిలేది లేదన్నారు. హిందువులను నరికి చంపుతానన్న అక్బర్‌ను వదిలే ప్రసక్తే లేదన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments