Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాచలం ముంపు సమస్యని పరిష్కరించాలి: బీజేపీ నేత

Webdunia
గురువారం, 15 జులై 2021 (09:30 IST)
కృష్ణా జలాల విషయంలో రాజకీయ అంశాలు ప్రక్కన పెట్టి...చట్టబద్దంగా వ్యవహరించాలని బీజేపీ నేత పోంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కూర్చుని మాట్లాడుకుంటే నీటి వివాదం పరిష్కారం అవుతుందని తెలిపారు.

పోలవరానికి వ్యతిరేకం కాదు కానీ...భద్రాచలం ముంపు సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నదులు అనుసంధానం దిశగా ప్రధాని యోచిస్తూన్నారన్నారు. థర్డ్ వేవ్ రాకుడదు అంటే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని... వ్యాక్సినేషన్ చెయ్యించుకోవాలని సుధాకర్ రెడ్డి సూచించారు.

మెదక్ జిల్లాలో కుండపోతగా వర్షం
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఏకధాటిగా వాన పడింది. బుధవారం అర్ధరాత్రి మెదక్ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది.

దీంతో పలు కాలనీలో జలమయమయ్యాయి. వరద జిల్లాలోని చేగుంట మండలంలో అత్యధికంగా 22.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, శివంపేట 14.3, తూప్రాన్ 12.7, వెల్దుర్తి 9.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments