Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రుల నిర్లక్ష్యం.. బాలుడు అలా తప్పించుకున్నాడు..

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (18:38 IST)
ఓ బాలుడు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో రోడ్డు మీదకి పరిగెత్తుకొచ్చిన బాలుడిని వేగంగా వచ్చిన మోటర్ సైకిల్ ఢీ కొట్టింది. అంతే కాక బాలుడు మీద నుంచి మోటార్ సైకిల్ వెళ్ళిపోయింది. ఈ ఘటనలో స్వల్పగాయాలతో బాలుడు బయట పడ్డాడు. రోడ్డుకు ఇరు వైపులా తల్లిదండ్రులు నిలబడి బాలుడిని పిలవడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం పై బాలానగర్ పోలీసుల విచారణ చేపట్టారు.
 
నిజానికి నిన్న బాలానగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. బాలనగర్రాజు కాలనీకి చెందిన గాలయ్య రోడ్డు దాటుతుండగా.. సికింద్రాబాద్ నుంచి జీడిమెట్లవైపు వెళ్తున్న జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో గాలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ బాలుడి విషయంలో మాత్రం తల్లితండ్రులదే తప్పని స్థానికులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments