Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేగంగా లారీని ఢీకొట్టిన కారు: మహిళా ఇంజినీర్ అక్కడికక్కడే మృతి

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (14:19 IST)
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కూకట్ పల్లికి చెందిన మహిళా ఇంజినీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
 
పూర్తి వివరాలు చూస్తే.. గోవా నుంచి తన స్నేహితులతో మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిహారిక కారులో బయలుదేరింది. కారును ఆమే స్వయంగా నడుపుతోంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతలఘాట్ చౌరస్తా 65 నంబర్ జాతీయ రహదారి పక్కనే ఆగి వున్న లారీని వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీనితో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది.
 
నిహారిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహం కారు శకలాల్లో ఇరుక్కుపోయింది. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments