Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృత్యువాత

Webdunia
గురువారం, 29 జులై 2021 (14:50 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బావి నలుగురు వ్యక్తులను మింగేసింది. జిల్లాలోని నముల్కనూరు శివారులో ఓ కారు అదుపు తప్పి వ్యాసాయ బావిలోకి దూసుకెళ్ళింది. కారు పూర్తిగా ఆ వ్యవసాయ బావిలోకి మునిగిపోయింది. 
 
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కారుని బావి నుంచి వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తులు నలుగురు మృత్యువాతపడ్డారు.
 
దీంతో వారిని వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ దారుణ ప్రమాదం కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్తుండగా చినముల్కనూరు శివారులో చోటుచేసుకుంది. కారులో ఉన్నవారి వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments